ఇండియా గేట్ వద్ద కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నిరసన
జామియా ఘటనకు వ్యతిరేకంగ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా న్యూ ఢిల్లీ ఇండియా గేట్ వద్ద ధర్నా చేసారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆమె మద్దతు తెలిపారు.జామియా విద్యార్థులపై పోలీసుల అణిచివేతను ప్రియాంక గాంధీ ఖండించారు.  కాంగ్రెస్ నేత ప్ర…
Image
తెలంగాణ లో ఐఏఎస్ ల బదిలీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ అదనపు డీజీ గ వున్న బుసాని  వెంకటేశ్వర్రావు ను రెవిన్యూ శాఖ లోని విపత్తు నిర్వహణ శాఖా ముఖ్య కార్యదర్శి గా , పోస్టింగ్ కోసం…
Image
లోకోపైలట్ పై కేసు నమోదు
సోమవారం నాడు కాచిగూడ రైల్వే స్టేషన్‌ వద్ద జరిగిన రైలు ప్రమాదఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఎంఎంటీఎస్ లోకోపైలోట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉంది .  విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించాడని పోలీసులు అతనిపై కేసు నమోదు చేసారు .                 మల్టీ -మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎమ్‌ఎమ్‌టిఎస్) …
Image
ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనాధ్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ రెడ్డి ఎపి ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ జర్నలిస్ట్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ (ఎపిపిఎ) ఛైర్మన్‌గా నియమించింది . దీనికి సంబంధించి   శుక్రవారం ఉత్తర్వుల…
Image
బస్సు రూట్ల ప్రైవేటీకరణ చర్యలపై హైకోర్టు స్టే
తెలంగాణ  ప్రభుత్వం చేపట్టిన బస్సు మార్గాల ప్రైవేటీకరణ చర్యపై హైకోర్టులో  వాదోపవాదనలు జరిగాయి. టిఎస్‌ఆర్‌టిసి సమ్మెకు సంబంధించి శుక్రవారంనాడు  హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు తాజా రిట్ పిటిషన్‌లో కొత్త కోణం వచ్చింది. చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్ట…
Image
గాంధీ కుటుంబానికి ఎస్పీజీ రక్షణ ఉపసంహరణ
కేంద్రం గాంధీ కుటుంబానికి ఎస్పీజీ రక్షణను  ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు  సోనియా గాంధీ, ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంక లకుగల స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పిజి) కవర్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుందని, ఇప్పుడు వారికి సిఆర్‌పిఎఫ్ జెడ్-ప్లస్ భద్ర…
Image